దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి, ఏకంగా ఇరవై వేలు ముప్పై వేలు ఉండే కేసులు ఇప్పుడు 2 లక్షలకు చేరుకున్నాయి.. దీంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు, దారుణంగా కేసులు నమోదు అవుతున్నాయి.
గతంలో ఉన్న...
పరిటాల కుటుంబంలో ఓ ఆనందకరమైన వార్త అందరిని సంతోషంలో ముంచెత్తింది, అదే పరిటాల ఇంటికి వారసుడు వచ్చాడు,
అంతేకాదు ఒకేసారి రెండు శుభవార్తలు అందడంతో పరిటాల అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
మాజీ మంత్రి పరిటాల సునీత...
ఏపీలో కరోనా వైరస్ కొరలను చాచుతోంది... నిన్నటి వరకు ఒక్క పాజిటివ్ కేసులేని జిల్లాలో ఒకే సారి 14 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.... దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు... పశ్చిమ గోదావరి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...