మహిళలపై, చిన్నారులపై, దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇప్పటికే ఇలాంటి...
మొగల్ పురా పీఎస్ పరిధికి చెందిన ఓ మైనర్ బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. ఆ బాలిక నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు...
తాజాగా ఓ యువకుడు చేసిన సాహసానికి అందరు ఆశర్యపోతున్నారు. దేశంలో మునుపెన్నడూ ఎవ్వరు చేయని సాహసం యువకుడు చేయడంతో అతనిపై అనుమానులు సైతం వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే..ఓ యువకుడు ద్విచక్ర వాహనం పై...
నల్గొండ జిల్లా పర్యటనలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో రైతులు మోర పెట్టుకున్నారు. కేసీఆర్ మమ్మల్ని నిరంతరం మోసం చేస్తున్నారంటూ వాపోయారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని కేసీఆర్ చెప్పారు. కానీ కేవలం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...