హైదరాబాద్ నగరంలోని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ఈ...
రేపు హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. రద్దీ లేని మార్గాల్లో వీలైనంత వరకు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ...
యూజర్లకు జూమ్ యాప్ బిగ్ షాక్ ఇచ్చింది. కరోనా కష్టకాలంలో స్కూల్ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు, ఉద్యోగులకు మీటింగ్ వంటివన్ని కూడా జూమ్ యాప్ ద్వారానే జరిగేవి. ఈ తరుణంలో జూమ్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...