డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. స్మార్ట్ఫోన్ వినియోగదారులు చిటికెలో చెల్లింపులు చేయడానికి యుపిఐని ఆశ్రయిస్తున్నారు. లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. రోజు లక్షల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి, ఇక కొందరికి డబ్బులు కట్ అవుతాయి,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...