ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో(Coromandel Train Accident) ఏపీ వాసి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా జగన్నాథపురంకు చెందిన గురుమూర్తి మరణించాడని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అంత్యక్రియలు...
ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై(Odisha Train Accident ) వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి స్పందించారు. భారతీయ రైల్వేలో ఇది అతి పెద్ద ప్రమాదమని తెలిపారు. ఇందులో ఎలాంటి మానవ...
ఒడిశాలో జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్(Coromandel express) ఘోర ప్రమాదం భారత రైల్వే చరిత్రలోనే జరిగిన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది. శుక్రవారం జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటికే 288 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.....
ఒడిశా(Odisha)లోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన గత దశాబ్ద కాలంలోనే అత్యంత భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. అయితే ఇంత...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...