Tag:paddy

తెలంగాణ వ్యాప్తంగా ‘చావు డప్పు’..కేంద్రం తీరుపై తెరాస శ్రేణుల నిరసన గళం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెరాస శ్రేణులు నిరసన గళం వినిపించారు. ధాన్యం సేకరణలో కేంద్రంలోని భాజపా వైఖరిపై నిరసన తెలపాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఊరూరా ఆందోళన చేపట్టారు. చావు డప్పులు,...

సీఎం కేసీఆర్ “రండ” మాటకు బండి సంజయ్ కౌంటర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బండి సంజయ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం మర్యాదగా, హుందాగా మాట్లాడారు. కేసీఆర్ కు...

ఇవాళ కేబినెట్ సమావేశం..కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన..మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై ప్రధానంగా చర్చ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ...

రైతులకు మద్దతుగా కాంగ్రెస్..9 తీర్మానాలకు ఆమోదం

హైదరాబాద్​ ఇందిరా పార్కు ధర్నా చౌక్​ వద్ద కాంగ్రెస్​ చేపడుతున్న వరి దీక్షలో..రైతులకు మద్దతుగా 9 తీర్మానాలను ప్రవేశపెట్టారు. వీటిని పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. కిసాన్ కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, అన్వేష్...

రైతులకు అలర్ట్..తెలంగాణ సీఎస్ కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని.. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవద్దని కేంద్రం ప్రభుత్వం, ఎఫ్‌సీఐ నిర్ణయించాయని పేర్కొన్నారు. తెలంగాణ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ...

దిల్లీ నుంచి తిరిగి వచ్చిన కేసీఆర్..మోదీతో భేటీకి లభించని అవకాశం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మూడు రోజుల దిల్లీ పర్యటన ప్రధాని మోడీని కలవకుండానే ముగిసింది. ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు. యాసంగిలో ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర...

ఫ్లాష్..ఫ్లాష్- మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి బిగ్ షాక్..హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ: సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి రాజీనామీ వివాదంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. వెంకట్ రామిరెడ్డి రాజీనామా ఆమోదించడాన్ని సవాలు చేస్తూ సూబెంధర్ సింగ్, జే.శంకర్ హైకోర్టులో పిల్ ధాఖలు...

రాజకీయ వేటలో రైతు బలి అవుతున్నాడా?

భారతదేశం వ్యవసాయ ఆధారితం. దేశానికి వెన్నెముక లాంటివాడు రైతు. సమస్త ప్రజలకు ఆకలి తీర్చే అన్నదాత తాను, ఎంత ఉన్నతమైన వ్యక్తికైనా తాను ఏ హోదాలో ఉన్న రైతు పండించిన పంట ద్వారానే...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...