తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి కసాయిగా ప్రవర్తించాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం...
పాండవులకు, కౌరవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్దంలో కచ్చితంగా చర్చించుకునేది పద్మవ్యూహం గురించి ..అవును దీని గురించి చాలా మందికి తెలియదు.. ఇలాంటి వ్యూహలు ఆనాడు పన్ని అభిమన్యుడి మరణానికి కారణం అయ్యారు..కౌరవ...
ప్రయాగరాజ్(Prayagraj) లోని మహాకుంభ మేళ పై ఓ నివేదిక కలవర పెడుతుంది. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) స్పందించారు. త్రివేణి సంగమంలో నీరు...
తెలంగాణ భవన్ వేదికగా జరుగుతున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్(KCR) పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.....
వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) గుంటూరు మిర్చి యార్డు ను సందర్శించాడు. రైతుల సమస్యలను అక్కడి రైతులను అడిగి తెలుసుకొని వారిని పరామర్శించారు. రైతులకు...