అసలు పద్మవ్యూహం ఎవరు పన్నారు అనేది ముందు చూస్తే...ద్రోణాచార్యుడు పాండవులను ఓడించేందుకు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నాడు. ఇందులోకి కేవలం నలుగురికి మాత్రమే వెల్లడం రావడం తెలుసు.
పాండవులు అందరికి ఇది...
మహాభారతం ఓ చరిత్ర అనే చెప్పాలి, ఇందులో ప్రతీ అంశం మనకు జీవితంలో ఉపయోగపడుతుంది, అయితే ఇందులో పద్మవ్యూహం మాత్రం ఈ భూమి ఉన్నంత వరకూ అందరికి గుర్తు ఉంటుంది, ఎంతో దుర్భేద్యమైనది...
నాటి మహాభారత చరిత్ర నుంచి నేటి మహారాజకీయాల వరకూ పద్మవ్యూహం అన్నీంటికంటే బలమైన ప్రతిఎత్తుగా నిర్వచిస్తారు, అంతటి ఎత్తులకు పై ఎత్తు పద్మవ్యూహం అంటారు. నాడు మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...