ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) 2025కు పాకిస్థాన్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు పాక్కు వెళ్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తాజాగా ఈ విషయంలో ఐసీసీ(ICC)కి బీసీసీఐ...
Chenab Rail Bridge | జమ్మూకశ్మీర్లోని చినాబ్ నదిపై భారత్ నిర్మించిన వంతెనకు ప్రపంచ గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా ఈ బ్రిడ్స్ రికార్డులకెక్కింది. ఇప్పుడు ఈ వంతెనపై...
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో టీమిండియా(Team India) కస్టాల నుంచి కోలుకులేకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచిత్తు చేసి పాయింట్ల పట్టికలో ఖాతా ఓపెన్ చేసింది. కానీ సెమీఫైనల్ బెర్త్ మాత్రం ఇంకా...
టీమ్ పాకిస్థాన్(Pakistan) కొంత కాలంగా అత్యంత పేలవమైన ప్రదర్శనతో అభిమానులు, సీనియర్ల నుంచి చివాట్లు తింటోంది. అసలు వీళ్లు ప్రొఫెషనల్ ఆటగాళ్లేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్తో...
కేంద్ర మంత్రి హోదాలో పాకిస్థాన్లో పర్యటించడానికి సిద్ధమయ్యారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్(Jaishankar). ఈ నెల 15,16 తేదీల్లో ఆయన పాకిస్థాన్ ఇస్లామాబాద్లో పర్యటించనున్నారు. ఇస్లాబాద్ వేదికగా జరగనున్న షాంఘై...
చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ జట్టు కాంస్యం పతకాన్ని సొంతం చేసుకుంది. కాగా ఆ జట్టుకు పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ ప్రకటించిన ప్రైజ్ మనీ ప్రపంచ...
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు మారింది పాకిస్థాన్(Pakistan) క్రికెట్ టీమ్ పరిస్థితి. ఇప్పటికే బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్లో అత్యంత చెత్త ప్రదర్శన చేసి సొంత దేశం వారిచే ఛీ అనిపించుకుంటున్న బాధలో...
పాకిస్థాన్(Pakistan) లో శుక్రవారం ఘోర ఆత్మాహుతి దాడి జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్సులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఓ మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ దాడిలో కనీసం 58 మంది మరణించగా.....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...