ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాల అధ్యక్షులు, ప్రధానులు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్(Pakistan PM) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించడం...
తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) పై సెంట్రల్ ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. కాంగ్రెస్ మెజారిటీ మార్క్ దాటగానే రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో...
KCR Resigns |తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం ఎదుర్కొంది. ఓటమిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. ఓటమి బాధను...
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్(Congress) ఘన విజయం సాధించింది. స్పష్టమైన మెజారిటీతో అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఓడించింది. పదేళ్ల తర్వాత తెలంగాణను ఇచ్చిన పార్టీగా...