Delhi Ministers | దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల పోరు హోరాహోరీగా జరిగింది. ఇందులో హస్తిన వాసులంతా కమళం గుర్తుకే పట్టం కట్టారు. దీంతో దాదాపు 27ఏళ్ల తర్వాత అధికారం చేపట్టింది బీజేపీ....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...