టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు టెస్ట్ల సిరీస్ను ప్రొటిస్ 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి...
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ అనవసర షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ విషయంపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. టీమ్ఇండియా రెండో టెస్టులో ఓటమి...
పంత్ అనవసర షాట్ల ఎంపికపై ఇప్పటికే రచ్చ జరిగింది. మరోసారి పంత్ షాట్ ఎంపికపై మాట్లాడుకునేలా చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్...
దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టు కోసం టీమ్ఇండియా సిద్ధమవుతోంది . ఇందుకోసం ఇప్పటికే ప్రాక్టీస్ను ప్రారంభించింది. దక్షిణాఫ్రికా గడ్డపై సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. ప్రస్తుతం రెండో...
భారత క్రికెట్లో బౌలర్లకు కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం చాలా అరుదు. కానీ, త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్ కోసం సీనియర్ బౌలర్ బుమ్రాను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసి...
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో (130) కలుపుకుని ప్రత్యర్థి జట్టు ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది....
టీమ్ఇండియా వన్డే పగ్గాలను ఓపెనర్ రోహిత్ శర్మకు అప్పగించిన సెలెక్షన్ కమిటీ.. త్వరలోనే యువ ఆటగాడు కేఎల్ రాహుల్ని వైస్ కెప్టెన్గా నియమించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇన్నాళ్లు కోహ్లీకి డిప్యూటీగా...
ఐపీఎల్-2022 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో 10 జట్లు పాల్గొనబోతుండటమే ఇందుకు కారణం. అలాగే వచ్చే సీజన్ కోసం జనవరిలో మెగావేలం కూడా జరగనుంది. అందుకోసం జట్లు నేడు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...