పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అచ్యుతాపురం ఘోరాన్ని మరువక ముందే మరో ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు....
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో లేనని చెప్పారు. శుక్రవారం కోయంబత్తూరులో మీడియా సమావేశంలో...
భారత్(India), బంగ్లాదేశ్(Bangladesh) మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) థాయిలాండ్లో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్తో(Muhammad Yunus) సమావేశం నిర్వహించారు....