తెలంగాణ: హైదరాబాద్ రవీంద్రభారతిలో బియాండ్ లైఫ్ ఫౌండేషన్ వారు ఫ్రంట్ లైన్ పాండమిక్ వారియర్ 2021 అవార్డ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జహీరాబాద్ ప్రముఖ ఎంబిబిఎస్ డాక్టర్ లక్ష్మీకాంత్ యాదవ్, కోవిడ్ పండమిక్...
లక్షణమైన భార్యను ఓ భర్త రూ.లక్షకు అమ్మేశాడు. ఈ అమానుష ఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని బొలంగీర్కు చెందిన సరోజ్రాణాకు, సురేకెల గ్రామానికి చెందిన రేవతికి 2 నెలల క్రితం పెళ్లి జరిగింది....
ఆన్లైన్ గేమ్స్ వల్ల చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకి తెలియకుండా వారి అకౌంట్ల నుంచి నగదు వాడుతున్నారు.
ఈ ఆటల మోజులో పడి ఇళ్లును గుల్ల చేస్తున్నారు. నగదు కట్ అవ్వడంతో పోలీసులకి పేరెంట్స్...
సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డవలప్ అయింది, అయినా కులాలు మతాల కోసం చాలా మంది వెంపర్లాడుతున్నారు, మరీ ముఖ్యంగా వివాహాల విషయంలో వేరే కులం వారిని చేసుకోవడానికి చాలా మంది అంగీకరించడం...
మొత్తానికి నిర్భయకు న్యాయం జరిగింది.. ఈ దారుణం జరిగిన ఏడు సంవత్సరాల తర్వాత ఆనలుగురు దుర్మార్గులకి ఉరిశిక్ష అమలు చేశారు, అయితే ఈ విషయంలో దేశం అంతా సంతోషించింది, ఇలాంటి వారికి లేటుగా...
పెద్దలనుంచి చిన్న పిల్లలవరకు ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు.. నిద్ర లేచిన కాటినుంచి పడుకునే వరకు వాటినోనే కాలం గడుపుతున్నారు... ఈ స్మార్ట్ ఫోన్లు రావడంవల్ల ఒకపట్టిలాగ ప్రేమగా పలుకరించుకునే రోజులు...
పోర్న్ చూడటం చాలా మందికి అలవాటుగా మారిపోతోంది... ఇది చూడద్దు అని చాలా వరకూ తల్లిదండ్రులు ఇతర దేశాల్లో పిల్లలని వార్న్ చేస్తారు.. మరికొందరు అసలు పట్టించుకోరు.. మన దేశంలో చాలా వరకూ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...