Pawan kalyan: నేను ఎంత సంపాదిస్తానో మీకు తెలుసారా వెధవల్లారా? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీ పై విరుచుకుపడ్డారు. అమరావతిలోని జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...