ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన పార్టీ తాజాగా మరో నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్(Kandula Durgesh)ను ప్రకటిస్తూ పార్టీ అధినేత...
కొంతకాలంగా వేచి చూస్తున్న ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్...
చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలతో తనకు వ్యక్తిగత వైరమేమీ లేదని.. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాయలసీమలో...
వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(Arani Srinivasulu) ప్రకటించారు. రాజీనామా లేఖను సీఎం జగన్కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో కాపులకు...
బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4వేల చొప్పున పింఛన్ ఇస్తామని టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొని బీసీ...
వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. పెనుకొండలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ తాను ఐటీ ఉద్యోగాలు ఇస్తే.. జగన్ వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తున్నాడంటూ...
మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తారా? అంటూ ప్రభుత్వంపై టీడీపీ యువనేత నారా లోకేష్(Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దళిత మహిళను వైసీపీ నేతలు...
తనకు సలహాలు, సూచనలు ఎవరూ ఇవ్వొద్దని తాడేపల్లిగూడెం సభ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో కాపు సీనియర్ నేతలు హరిరామజోగయ్య,...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...