సైరా నరసింహ రెడ్డి చిత్రంకు సంబంధిచిన టీజర్ నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్సినా మేకింగ్ వీడియోను, కొన్ని ఫోటోలని...
2024 ఎన్నికల్లో ఈ సారి ఏపీలో తమపట్టు సాధించాలని జనసేన పార్టీ అధినేత నటుడు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్న తరుణంలో ఆ పార్టీ మహిళా నాయకురాలు గట్టి షాక్ ఇచ్చారు... గత...
కేంద్రంలో మరోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలో కి వచ్చిన తరువాత ఆపరేషన్ సౌత్ ఇండియా అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది... ముఖ్యంగా ఇరు తెలుగు రాష్టాలపై బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టింది......
జనసేన పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో ఆపార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. శుక్రవారం విజయవాడలో పార్టీ నేతలతో సమావేశమైన ఆయన పాలిట్ బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రకటించారు. సార్వత్రిక...
2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించింది. తెలుగు దేశం పార్టీ కేవలం 23 సీట్లతో సరిపెట్టుకుంది. జనసేన పార్టీ మాత్రం కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది....
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను తమవైపుకు తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నది. ఇప్పటికే టిడిపి నుంచి నలుగురు రాజ్యసభ ఎంపీలు...
జనసేనాని పవన్ కల్యాణ్ ప్రముఖ నటదర్శకురాలు విజయనిర్మల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించిన పవన్ మీడియాతో మాట్లాడుతూ ఆమె కుటుంబంతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాము చెన్నైలో...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ ఈ ఉదయం మరోసారి సమావేశమయ్యారు. నిన్న విజయవాడ పటమటలోని పవన్ నివాసానికి వచ్చి, దాదాపు గంట...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...