కాంగ్రెస్ పార్టీ దాదాపు రెండు సార్లు కేంద్రంలో అధికారానికి దూరం అయింది, చాలా రాష్ట్రాల్లో బీజేపీ తన హావా చాటుతోంది.. కాని కాంగ్రెస్ మాత్రం పుంజుకోవడం లేదు, తాజాగా తెలంగాణలో కూడా...
ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి... హోరా హోరీగా జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...