తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా రూ. 48 కోట్లతో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల...
రోడ్డు ప్రమాదంలో ఒక మహిళా ఎఎస్ఐ మరణించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని కమాన్ పూర్ వద్ద జరిగింది. ఎఎస్ఐ భాగ్యలక్ష్మి తన కుమార్తెను వెనకాల కూర్చోబెట్టుకుని స్కూటీ మీద వెళ్తున్నారు. కమాన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...