తెలంగాణలో బిజెపికి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల ఆ పార్టీకి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ గుడ్ బై చెప్పారు. ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో...
ఏపీలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన తర్వాత అధికార వైసీపీ పై తెలుగుదేశం జనసేన విమర్శలు చేస్తున్నారు రాజధాని తరలించడానికి వీలు లేదు అని రాజధాని రైతులు కూడా బీష్మించుకున్నారు మరోపక్క...
తెలుగుదేశం పార్టీకి గట్టి మెజార్టీ వచ్చే జిల్లాగా గుంటూరు కృష్ణాలను చెబుతారు ..తర్వాత బాబు సొంత జిల్లా చిత్తూరు మెజార్టీ స్ధానాలు సాధిస్తుంది అని నమ్మకంగా తెలుగుదేశం నేతలు చెబుతుంటారు. అయితే...
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకపోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర నేతలు ప్రచారంలో బిజీ కాగా...
తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ విద్యా మండలి...
తెలంగాణలో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ.. సరికొత్త ధారావాహిక ప్రసారాన్ని తలపిస్తూ.. టాప్ ఫైవ్ క్రైమ్ సిరీస్ లో ఒకటిగా నిలుస్తుందనటంలో...