ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్(Exit Polls) వెల్లడవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని చెప్పిన మెజార్టీ సంస్థలు.. ఛత్తీస్గఢ్లోనూ కాంగ్రెస్, రాజస్థాన్లో బీజేపీ, మధ్యప్రదేశ్లో హోరాహోరీ తప్పదని తెలిపాయి.
ఛత్తీస్గఢ్ ఎగ్జిట్...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...