తెలంగాణాలో రాజకియం వేడెక్కింది. వరుస వలసలతో పార్టీలలో కలకలం మొదలయింది. 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలతో హస్తం బలం పెరగగా అధికార పార్టీ...
తెలంగాణ రాష్ట్రం దయ దక్షిణ్యలతో రాలేదని TUWJ నేత విరాహత్ అభిప్రాయాన్ని తెలియజేశారు. సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాజకీయ పార్టీల దయ, దక్షిణ్యంతో తెలంగాణ రాష్ట్ర విభజన జరగలేదని, దాదాపు ముప్పై ఏండ్ల ఉద్యమాలు,...
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. కేసీఆర్ నిరంతరం అవకతవక వాగ్దానాలతో, అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. KCR అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ కాదు. "(K)కోతి (C)చేష్టల...
ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో 3 రాజధానులపై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈ...
ఆనాడు వద్దన్న ఇందిరా పార్కు ధర్నా చౌక్ టిఆర్ఎస్ ప్రభుత్వానికి నేడు ముద్దుగా కనిపిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...