పుత్తడి ధరలు భారీగా పెరుగుతున్నాయి... నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టాయి కాని ఈ వారం మాత్రం ప్రతీ రోజు బంగారం ధర పరుగులు పెడుతోంది, నేడు బంగారం వెండి ధరలు పెరిగాయి.. మరి...
చైనాలో కొత్త వస్తువులు ఆవిష్కృతం అవుతాయి, కొత్త వైరస్ లు అక్కడే పుడతాయి, ఈ కరోనా నుంచి ఇంకా ప్రపంచం బయటపడలేదు కాని ప్రతీ నెలా ఏదో ఓ కొత్త వైరస్ పుడుతూ...
ఆదిరెడ్డి భవానీ గత ఏడాది ఎన్నికలకు ముందు ఈపేరు పెద్దగా ఎవరికీ తెలియదు కానీ ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థిగా అరంగేట్రం చేశాక దివంగత శ్రీకాకుళం మాజీ ఎంపీ కింజరపు ఎర్రన్నాయుడి కుమార్తె...
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. తాజాగా 24 గంటల్లో మరో 38 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది... ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల...
2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ కి అనుభవం లేదని రాష్ట్ర ప్రజలు అధికారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అప్పజెప్పాడు... కానీ అనుభవానికి ప్రజా సేవకు...
ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లా అంటే టీడీపీ కంచుకోటగా పిలిచేవారు కానీ 2019లో జగన్ సునామితో ఆ కంచుకోట బద్దలు అయింది... ఈ జిల్లాలో వైసీపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని తమ అడ్డాగా మర్చుకుంది......
ఏపీలో అతి దారుణంగా కోవిడ్ తన పంజా విసురుతోంది... కేవలం 12 గంట్లో పాజిటీవ్ కేసుల సంఖ్య రాత్రికి రాత్రే 43 పెరిగాయి, దీంతో అందరూ షాక్ అయ్యారు, ఒక్కసారిగా...
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది... తాజాగా విడుదల చేసిన ప్రకటనలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58 పెరిగినట్లు పేర్కొంది... ఎక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా...
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...