ఇప్పటికే ప్రభుత్వం గ్యాస్ సిలిండర్, రోజువారీ సరుకులు, నూనె ధరలు పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కూడా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి....
దేశంలో ఇటీవలే కరోనా సంక్షోభంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా...
దేశంలో ఇటీవలే కరోనా సంక్షోభంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో నిత్యావసర సరుకుల ధరలు పెంచడంతో పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఇంధన ధరలు కూడా...
మామూలు రోజులుకంటే ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని అందరికి తెలుసు. అందుకే చాలామంది పెట్రోల్ బంక్కి వెళ్లడానికి బద్ధకంగా ఉండి ఒకేసారి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తారు. కానీ వేసవిలో ఫుల్ ట్యాంక్...
సామాన్యుల నెత్తిపై మరో భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన నిత్యవసర సరుకుల ధరలతో నానా తంటాలు పడుతున్నారు. ఇది చాలదా అన్నట్టు చమురు సంస్థలు వాహనదారులకు షాక్ ఇచ్చాయి. ఐదు నెలల నుండి...
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం ప్రభావం ధరలపై పడింది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట నూనె ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా పలు దేశాల్లో పెట్రోల్,...
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఉక్రెయిన్ పై యుద్ధ ప్రభావం ప్రపంచంపై, మన దేశంపై ఉండనుంది. భారత్ లో పెట్రోల్, వంట నూనెల ధరలు పెరుగుతాయా? వాణిజ్య రంగంపై దాని...
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేన్ బిని కట్టుకున్న భర్తే హత మార్చాడు. హుసేన్ బి కి ఆరు సంవత్సరాల క్రితం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...