దేశంలో ఇటీవలే కరోనా సంక్షోభంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో నిత్యావసర సరుకుల ధరలు పెంచడంతో పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఇంధన ధరలు కూడా...
సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. ముడి చమురు ధరలు పెరిగితే.. ఇండియాలోనూ పెట్రోల్, డీజిల్ ధరలను దేశీయ చమురు కంపెనీలు పెంచుతాయి. ఇప్పటికే విపరీతంగా...
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. సెంచరీ దాటేసింది పెట్రోల్ ధర . దీంతో బండి బయటకు తీయాలి అంటే జంకే పరిస్దితి....
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...