ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ప్రశ్నించడం పనిగా పెట్టుకున్నారు, ఒటమి గురించి ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు... ఈ ఎన్నికల్లో ఎక్కడా గెలవని పవన్ కల్యాణ్ రాజోలు ఎమ్మెల్యేతో జనసేన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...