కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది... దీంతో ఎవరి ఇళ్లకు వారు పరిమితం అయ్యారు... బతికుంటే బలుసాకు అయినా తినచ్చు అని ప్రతీ ఒక్కరు లాక్ డౌన్...
లాక్ డౌన్ వేళలో కూడా పలు చోట్ల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. తాజాగా క్వారంటైన్ లో ఉన్న ఓ యువతిపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ సంఘటన రాజస్థాన్ లోని సవాయ్...
హీరోయిన్ అమలాపాల్ బెజవాడ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఆతర్వాత ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాల్లో నటించి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. నాయక్, ఇద్దరమ్మాయిలతో,...
ప్రపంచం అంతా వైరస్ తో పోరాటం చేస్తోంది, మన దేశంలో కూడా సుమారు 34,000 కేసులు నమోదు అయ్యాయి, దీంతో వైరస్ విజృంభణ పెరుగుతోంది. తాజాగా భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్...
తెలుగులో అందాల తారగా వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రత్యేకస్టార్ డమ్ సంపాదించుకుంది అందాల భామ రాశిఖన్నా, అందం అభినయం నటనలో షేడ్స్ చూపించగలదు, అంతేకాదు ఆమె ఏ ప్రాతని అయినా అవలీలగా చేయగలదు...
కోవిడ్ తీవ్రతను కప్పిపెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కడవల కొద్ది కన్నీరు కార్చినా ఎవరూ నమ్మడం లేదని అన్నారు ఎంపీ విజసాయి రెడ్డి. బానిస విశ్వాసంతో కిరసనాయిలు అటుతిప్పి ఇటుతిప్పి బాబు ఆరోపణను...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కొనసాగుతోంది... ఇటీవలే విజయసాయిరెడ్డి కన్నా సుజనాకు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...