ఏపీ నుంచి తెలంగాణకు బస్సులు ఎప్పటి నుంచి నడుపుతారు అని చాలా మంది ఎదురుచూస్తున్నారు, ఈ సమయంలో ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వారు అలాగే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారు ఈ...
దేశ వ్యాప్తంగా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి, ఈ సమయంలో కేసుల సంఖ్య ఎక్కడా తగ్గడం లేదు.. రోజుకి 10 వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే రాత్రి పూట ఇప్పటికే...
కొందరు తల్లిదండ్రులని దైవంతో సమానంగా చూస్తారు.. మరికొందరు అసలు తల్లిదండ్రులని పట్టించుకోరు.. వారిపై దాడులు చేస్తారు, అలాంటి దుర్మార్గమైన ఘటన ఇది, నిద్రిస్తున్న తల్లిదండ్రులపై కుమార్తె వేడి నీళ్లు, వేడి నూనె పోసి...
దాదాపు మూడు నెలలు అవుతోంది, ఏపీ వాసులు కొందరు తెలంగాణలో చిక్కుకుని.. వారు సొంత ప్రాంతాలకు రావాలి అంటే వారికి ఎలాంటి రవాణా సదుపాయాలు లేవు, దీంతో వారు తమ సొంత ప్రాంతాలకు...
కొడుకేమో తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు సీనియర్లంతా చేతులెత్తేసారు ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఆరోపించారు ఎంపీ విజయసాయిరెడ్డి... రాజధాని...
చాలా మంది మహిళలు బైక్ నడిపే సమయంలో వారి వెనుక వీల్ లో ఒక్కోసారి చున్నీ అడ్డుపడి కింద పడిన సందర్బాలు ఉన్నాయి, ఇలాంటి సమయంలో చీర కొంగు కూడా జారిపోయి కింద...
ఇప్పుడు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు పూర్తిగా రద్దు చేసి వారికి గ్రేడింగ్ ఇచ్చి రిజల్ట్ ఇవ్వాలి అని అక్కడ ప్రభుత్వం తెలిపింది, పలు రాష్ట్రాలు ఇప్పుడు పది పరీక్షలను రద్దు చేస్తున్నాయి,...
దేశ వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది, అయితే కేసుల తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సిటీ బస్సులు నడుస్తాయా నడవవా అని హైదరాబాద్ ప్రజలు అందరూ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...