ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన ప్రభావాన్ని విస్తరిస్తుందనే ఆందోళనల మధ్య రక్షణ,...
భారత్(India), బంగ్లాదేశ్(Bangladesh) మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) థాయిలాండ్లో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్తో(Muhammad Yunus) సమావేశం నిర్వహించారు. గత ఆగస్టులో షేక్ హసీనా పాలన...
Araku Coffee Stalls | సోమవారం నుంచి పార్లమెంటు ఆవరణలో ప్రపంచ ప్రఖ్యాత అరకు కాఫీ సువాసన వెదజల్లనుంది. పార్లమెంటు ప్రాంగణంలో రెండు స్టాళ్లు తెరవడానికి ముహూర్తం ఖరారైంది. లోక్సభ స్పీకర్ ఓం...
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan) శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. డీలిమిటేషన్ పై ప్రధానికి కీలక విజ్ఞప్తి చేశారు. లోక్ సభ లేదా...
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో దీనికి చట్టబద్దత కల్పించడం కోసం పార్లమెంటులో ఆమోదం అందాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై చర్చించడానికి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కొన్నాళ్లపాటు ట్విట్టర్ నుంచి బహిష్కరించారు. ఈ క్రమంలోనే ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ‘ట్రూత్ సోషల్(Truth Social)’ను ప్రారంభించారు. తాజాగా భారత ప్రధాని...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), భారత ప్రధాని మోదీ(PM Modi) ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ పాడ్కాస్టర్, ఏఐ రీసెర్చర్ లెక్స్ ఫ్రిడ్మాన్(Lex...
భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడవా అంటే కష్టమేనంటున్నారు ప్రధాని మోదీ. భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం అనేది ఇస్లామాబాద్పైనే...