అగ్రరాజ్యం అమెరికాకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. సుంకాల తగ్గింపుకు సంబంధించి కానీ, మరే ఇతర అంశంలో కానీ అమెరికాకు భారత్ ఎటువంటి హామీ ఇవ్వలేదని ఇండియా క్లారిటీ ఇచ్చింది. సుంకాల తగ్గింపుకు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం మారిషస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మారిషస్(Mauritius) దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అలాగే ఆ...
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్(Bhupesh Baghel) నివాసంలో సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ పరిణామంపై స్పందిస్తూ, కాంగ్రెస్...
శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) 'నారీ శక్తి'కి నమస్కరిస్తున్నట్టు తెలిపారు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి...
దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా MSME లకు సకాలంలో తక్కువ ఖర్చుతో నిధులు అందుబాటులో ఉండేలా కొత్త క్రెడిట్ డెలివరీ పద్ధతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM...
ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) మహాకుంభా మేళా నిర్వహణలో ఏదైనా లోపాలు ఉంటే క్షమించాలని భక్తులను కోరారు. దాదాపు 45 రోజులు జరిగిన కుంభమేళా ముగిసింది. జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న...
సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కావాలనే బీఆర్ఎస్, కేసీఆర్ టార్గెట్గా విషం చిమ్ముతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం ప్రతి విషయంలో విఫలమైందని, తమ...
హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు(Hyderabad Metro) సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్(Revanth Reddy) ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈరోజు...
విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth Reddy). వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి....
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో...