ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్పై హుజురాబాద్ ఎమ్మెల్యే, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్(Eatala Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ రైల్వే వ్యాగన్...
కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...