విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఇతర నేతలు సిన్హాకు ఘనస్వాగతం పలికారు....
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్నదాతలందరికీ తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైతుల పక్షాన ఆరు రోజులుగా దిల్లీలోనే ఉంటూ..ధాన్యం కొనుగోళ్లు విషయంలో కేంద్రం స్పష్టత...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన పర్యటన కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు, ఇతర రైతు సమస్యలపై ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం చేస్తానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రులు, అధికారులతో...
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీని తర్వాత ఉత్తరప్రదేశ్లోని మహోబా, ఝాన్సీలకు వెళ్తారు. ప్రధానమంత్రి కార్యాలయం ఏ మేరకు ట్వీట్ చేసింది.
ఈరోజు ఉత్తర ప్రదేశ్...
ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ రాజధాని రోమ్లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ..మోదీకి సాదర స్వాగతం పలికారు. గౌరవ వందనం నడుమ మోదీ జీ20 సమావేశ...
మనం మూడు పూటలా తిండి తింటున్నాం అంటే దానికి రైతే కారణం. ఆ రైతు పంట పండించకపోతే మనకు తినడానికి ఆహారం కూడా ఉండదు. అందుకే రైతే దేశానికి వెన్నుముక అంటారు. మన...
పరుగుల వీరుడు, లెజండరీ అథ్లెట్ మిల్కాసింగ్ అంటే మన దేశంలో తెలియని వారు ఉండరు.ఆయన వయసు 91 సంవత్సరాలు. ఇక ఆయన లేరు అనే వార్త తెలిసి క్రీడాలోకం షాక్ కి గురి...
తెలంగాణ ఐటిశాఖ మంత్రి కేటిఆర్ కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కు గురువారం లేఖ రాశారు. లేఖను యదాతదంగా దిగువన ప్రచురిస్తున్నాము.
తేదీ : 17-06-2021
గౌరవ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గారికి...
కరోనా సంక్షోభానికి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...