సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. 83 ఏళ్ల రెబల్ స్టార్ గుండెపోటుతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సినీ పరిశ్రమలో ప్రత్యేక పంథా...
హైదరాబాద్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఏపీకి బయలుదేరనున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు...
విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఇతర నేతలు సిన్హాకు ఘనస్వాగతం పలికారు....
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్నదాతలందరికీ తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైతుల పక్షాన ఆరు రోజులుగా దిల్లీలోనే ఉంటూ..ధాన్యం కొనుగోళ్లు విషయంలో కేంద్రం స్పష్టత...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన పర్యటన కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు, ఇతర రైతు సమస్యలపై ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం చేస్తానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రులు, అధికారులతో...
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీని తర్వాత ఉత్తరప్రదేశ్లోని మహోబా, ఝాన్సీలకు వెళ్తారు. ప్రధానమంత్రి కార్యాలయం ఏ మేరకు ట్వీట్ చేసింది.
ఈరోజు ఉత్తర ప్రదేశ్...
ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ రాజధాని రోమ్లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ..మోదీకి సాదర స్వాగతం పలికారు. గౌరవ వందనం నడుమ మోదీ జీ20 సమావేశ...
మనం మూడు పూటలా తిండి తింటున్నాం అంటే దానికి రైతే కారణం. ఆ రైతు పంట పండించకపోతే మనకు తినడానికి ఆహారం కూడా ఉండదు. అందుకే రైతే దేశానికి వెన్నుముక అంటారు. మన...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...