మాల్దీవులతో(Maldives) భారత్ బంధం ఇప్పటిది కాదని, శతాబ్దాల నాటిదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తన భారత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భేటీ...
‘వికసిత్ భారత్(Viksit Bharat)’ లక్ష్యాన్ని సాధించే వరకు విరామం లేదు.. విశ్రమించేదీ లేదంటూ ప్రధాని మోదీ(PM Modi) హామీ ఇచ్చారు. ఈ లక్ష్యసాధనకైనా అలుపులేకుండా పని చేస్తానని, ప్రతి అడుగులో మరింత ముందుకెళ్తానని...
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ప్రధాని మోదీ(PM Modi) ఫోన్ చేశారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు కూడా. ఇటీవల ఓ...
భారతదేశాన్ని క్రీడారంగంలో మరింత బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఎన్డీఏ(NDA) చెప్పింది. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. క్రీడలకు పూర్తి మద్దతు ఇవ్వడానికి తాము కట్టుబడి...
Jammu Kashmir Elections | జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల హడావిడి జోరందుకుంది. ఆదివారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన...
ప్రధాని మోదీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా కూడా పలువురు సినీ హీరోలను మించి ఫాలోవర్స్ ఉన్న రాజకీయ నేతగా కూడా మోదీ నిలిచారు. అలాంటి...
అనకాపల్లి అచ్యుతాపురంలోని ఫార్మా సంస్థ ఎసెన్షియాలో బుధవారం మధ్యాహ్న సమయంలో భారీ ప్రమాదం జరిగింది. సాల్వెంట్ ఆయిల్ను ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు పంప్ చేసే క్రమంలో లీకై మంటలు చెలరేగాయని...
హ్యాకింగ్, సైబర్ మోసాలు, వైరస్ దాడుల ఘటనలు రోజురోజుకు అధికమవుతున్న క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ(PM Modi) కీలక సూచన చేశారు. డిజిటల్ ప్రపంచంలో జీవనం ఎంత సులభతరం అవుతుందో మనం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...