కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంత రావు(Hanumantha Rao) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశం...
ప్రధాని మోదీ కులాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రేవంత్ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పోయే కాలం వచ్చే రేవంత్...
వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) హామీ ఇచ్చారు. ఏపీ పర్యటనలో భాగంగా మోదీ రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు....
ఢిల్లీ ఎన్నికలపై ప్రధాని మోడీ(PM Modi) దృష్టి సారించారు. అందులో భాగంగా రేపు హస్తినలో మోడీ పర్యటించనున్నారు. ఢిల్లీలో పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అశోక్ విహార్ లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్స్ లో ఆర్థికంగా...
ఆంగ్ల నూతన సంవత్సరం వేళ రైతుల కోసం కేంద్ర క్యాబినెట్(Union Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకం అయినా ప్రధానమంత్రి 'ఫసల్ బీమా యోజన'ను మరింత మెరుగుపరచాలని నిర్ణయించింది. ఈ...
కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ(PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన తన సంతాపాన్ని తెలిపారు. మన్మోహన్...
భారత్లో అధికారంలో ఉన్న గత ప్రభుత్వంపై ప్రధాని మోదీ(PM Modi) విమర్శలు గుప్పించారు. 2014 వరకు కూడా ఈశాన్య రాష్ట్రాలను అసలు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఆనాటి ప్రభుత్వం అభివృద్ధిని ఓట్లతో...
ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానితీతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసుకున్న ఒప్పందంపై నిగ్గు తేల్చాలని ఏపీకాంగ్రెస్ చీప్ షర్మిల(YS Sharmila) డిమాండ్ చేరశారు. సోలార్ ప్రాజెక్ట్ కోసం ఎంత పుచ్చుకున్నారో...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...