తెలంగాణ కుంభమేళా మేడారం(Medaram) మహా జాతర ప్రారంభమైంది. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క- సారలమ్మ జాతరకు భారీగా భక్తులు పోటెత్తారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో దారులన్ని మేడారం వైపే కదిలాయి....
కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ(PM Modi) ఎద్దేవా చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై...
వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు తధ్యమని ప్రధాని మోడీ(PM Modi) ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు అటువైపే ఉండాలని కోరుకుంటున్నాయని, వారు కోరుకున్నట్టే జరుగుతుందని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి...
మన బాలరాముడు టెంట్లో ఉండాల్సిన అవసం లేదని.. ఇక నుంచి రామ మందిరంలోనే ఉంటాడని ప్రధాని మోదీ(PM Modi) భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం మోదీ ప్రసంగించారు. ‘జై...
అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. నిర్వాహకులు ఆలయ ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జనవరి 22న ఆవిష్కృతమయ్యే ఈ అద్భుత ఘట్టానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు....
MATI | భారత ప్రధాని మోదీ లక్షద్వీప్(Lakshadweep) పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బాయ్ కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇండియన్...
Maldives-Lakshadweep | ప్రధాని మోదీ(PM Modi) లక్షద్వీప్ పర్యటనతో ఆ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. ఆ కేంద్రపాలిత ప్రాంతం నుంచి అన్వేషించే వాళ్లు అమాంతం పెరిగిపోయారు. పర్యాటక రంగంలో మాల్దీవుల దేశానికి వ్యతిరేకంగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...