పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు వచ్చి భారత్లో చేరాలంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఆదివారం బీజేపీ తనపున ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...