సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసారు. ఈ సంవత్సరం రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి...
ఏపీ సీఎం జగన్ వల్ల పోలవరం ప్రాజెక్ట్ కు చెప్పలేనంత నష్టం జరిగిందని మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు(Chandrababu) విమర్శించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్...
పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోయర్ కాఫర్ డ్యాం, అప్పర్ కాఫర్ డ్యాం, స్పిల్ వే, అప్రోచ్ ఛానల్...
అమెరికాలో అట్టహాసంగా జరుగుతోన్న తానా సభల్లో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలవం ప్రాజెక్టు(Polavaram Project), రాజధాని అమరావతి(Amaravati) కట్టేది కాంగ్రెస్ పార్టీయేనని సంచలన వ్యాఖ్యలు చేశారు....
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...