ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరు అయ్యారు... టీడీపీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తామన్న వ్యాఖ్యలపై ఆయనపై...
అపార్ట్ మెంట్లో ఇళ్లు అద్దెకు తీసుకున్నారు భార్య భర్త .. 25 వేల రూపాయలు అద్దె ఇక చుట్టు పక్కన అందరూ ఫ్యామిలీలు, పైగా ఉద్యోగులు ఇక ఆరవ అంతస్లుతో లిఫ్ట్ ఎదురుగా...
తెలుగుదేశం పార్టీ అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది... ఆయనపై అనంతపురం జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు త్రిలోక్.... దివాకర్ రెడ్డిపై లిఖిత పూర్యకంగా ఫిర్యాదు చేశారు......
దిశపై క్రూర మృగాలు చేసిన అకృత్యం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసు విచారణ చేస్తున్నారు పోలీసులు
ఈరోజు తెల్లవారు జామున సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు పోలీసులు....
శంషాబాద్ లో జరిగిన దారుణమైన ఘటన అందరిని కలవరపెట్టింది, అయితే పోలీసులు కూడా మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే 100 కు డయల్ చేయండి అని చెబుతున్నారు అంతేకాదు పోలీసులు మీకు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...