తెలంగాణలో ప్రసిద్దిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి. ఈ ఆలయాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి మార్చి 28 నుంచి మూలవర్యుల దర్శనం కలిగించాలని భావించారు....
ఈ కరోనా వల్ల దాదాపు అన్ని సినిమా హాళ్లు మూతపడ్డాయి, ఇక కొత్త సినిమాలు పట్టాలెక్కడం లేదు సెట్స్ పై ఉన్న సినిమాలు కూడా షూటింగ్ నిలిపివేశారు...అయితే ఈ సమ్మర్ లో పెద్ద...
ఏపీలో స్ధానికసంస్ధల ఎన్నికలు జరుగనున్నాయి, దీంతో పదో తరగతి పరీక్షలు వాయిదా వేసుకుంటున్నట్లు బోర్డు అధికారులు చెప్పారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వెల్లడించారు.
ఇక ఎన్నికలు అయిన తర్వాత ఈ పరీక్షలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...