నవంబర్ 14 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించాలనుకుంటున్న ప్రజా విజయోత్సవాల(Praja vijayotsavalu)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. రాష్ట్రంలో కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఏం...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుంది. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ వార్షికోత్సవాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని కాంగ్రెస్ నిశ్చయించుకుంది. ఇందులో భాగంగానే నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 9...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...