ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 750లో భారత్ జోరు కొనసాగుతోంది. బాలిలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఘన విజయాలతో సెమీస్లోకి స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ అడుగు పెట్టారు.
మహిళల సింగిల్స్లో...
ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ అమృత లవ్ స్టోరీపై ఒక సినిమా రూపొందుతోంది... ఈసినిమాకు దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నాడు... త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది...
బాలాదిత్య...
అనంతపురంలో మహాకవి గుర్రం జాషువా 124వ జయంతి సభకు ముఖ్య అథితిగా హాజరైన కత్తి మహేష్.పవన్ కళ్యాణ్ పై సంచలనం కామెంట్స్ చేశారు .పవన్ కల్యాణ్ ఏపీలో ఎక్కడ పోటీ చేసినా...
Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం...
బెంగళూరులో(Bengaluru) దారుణం చోటుచేసుకుంది. భార్యని చంపి, సూట్ కేసులో పెట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడు ఆమె భర్తే అని నిర్ధారించుకున్న పోలీసులు...