భానుడు నిప్పులు కుమ్మరించడంతో ప్రజలు ఎండకు తట్టుకోలేక చిన్నపెద్ద అని తేడా లేకుండా అందరు వడ దెబ్బకు గురవుతున్నారు. అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు. అందుకే వేసవిలో కొబ్బరినీళ్లు...
ప్రతి సీజన్ కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయా కాలాల్లో లభించే పండ్లకు భలే గిరాకి ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు రకాల రకాల మామిడి పండ్ల రుచి నోరూరుతుంది. పల్లెటూల్లో అయితే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...