కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి విమానంలో ఎదురైన సంఘటనపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విటర్ ద్వారా స్పందించారు. జాతీయవాదం పేరుతో కొందమంది ప్రజల నోరును నొక్కేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఆర్టికల్ 370...
మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...
Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం...