రాజధాని రైతులను పెయిడ్ ఆర్టిస్టులని వ్యాఖ్యానించిన వైసీపీ నేత పృథ్వీపై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు... మహిళలు కూడా వీడియోల రూపంలో విమర్శలు చేస్తున్నారు.. అయితే ఇప్పుడు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...