కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తరపున సతీష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు... ఆయన వైఎస్ కుటుంబానికి ప్రత్యర్థిగా ఉన్నారు... అనేక సార్లు వైఎస్ కుటుంబంపై పోటీ చేసి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహించారు... ఎప్పటి నుంచో పులివెందుల సెగ్మెంట్ వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట... ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి...
పులివెందులలో సీఎం జగన్ కు భారీ మెజార్టీ వచ్చింది. దీంతో అక్కడ వైయస్ ఫ్యామిలీకి ఎదురు లేదు అని మరోసారి నిరూపితం అయింది. ఇక జగన్ స్టేట్ పాలన చూసుకోవాలి కాబట్టి, పులివెందుల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...