ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం రాజకీయాల్లో హీటెక్కిస్తోంది... టీడీపీ, జనసేనలు మూడు రాజధానుల ప్రతిపాధనను వ్యతిరేకిస్తున్నాయి.. ఇక బీజేపీలో మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి... రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మూడు రాజధానులకు...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...