రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక నుంచి రైలు టికెట్ కొనుక్కోవడం చాలా సులువు. ఎందుకో తెలుసా? ఈ మేరకు ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రయాణికులు...
స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత డిజిటల్ పేమెంట్స్ కూడా అధికమయ్యాయి. సూపర్ మార్కెట్ నుంచి కిల్లీ కొట్టు వరకు.ఫాస్ట్ఫుడ్ సెంటర్ నుంచి పానీపూరీ బండి వరకు ఈ మధ్య ఎక్కడ చూసినా గూగుల్...
ఈ కరోనా పరిస్దితుల వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే కొత్తగా చదువులు పూర్తి చేసిన వారు కూడా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వేళ పేటీఎం బంపర్ ఆఫర్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...