Telangana BJP |తెలంగాణ రాష్ట్రమంతటా కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైనట్టే ఎన్నికల ఫలితాల్లో ఆధిపత్యం కనిపిస్తోంది. 64 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతోంది. BRS 42...
కామారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao)ను పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం జిల్లాకు సమీపంలోని పెద్దకొడప్గల్లో రఘునందన్ రావును నిలివేశారు. బిచ్చుందా పోలీస్ స్టేషన్లో ఉన్న బీజేపీ...
ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాలను(Assembly Session) ఈసారి 30 రోజుల పాటు నిర్వహించాలని కోరారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు...
Raghunandan Rao - Smita Sabharwal | మణిపూర్లో ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించడంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ తెగకు చెందిన మహిళలను వివస్త్రలుగా మార్చి వీధుల్లో ఊరేగించడంపై...
చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని(Bhagyalakshmi Temple) శుక్రవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యకుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) సందర్శించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల...
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజమేనని స్పష్టం చేశారు. పదేండ్ల నుంచి...
ఆదాయం సమకూర్చుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు అమ్మకానికి పెడుతోందని వస్తోన్న వార్తలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన...
వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు...
ఏపీ సీఎం వైఎస్ జగన్పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్లో మీడియాతో...
ఏపీ ఎన్నికల ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) చుట్టూ తిరుగుతోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములను లాక్కొంటారని టీడీపీ కూటమి...