తెలంగాణలోని బీసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ప్రజాభవన్లో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని...
అదానీ(Adani)పై కేసు అంశంపై ట్రంప్తో చర్చకు వచ్చిందాఅంటే ఇద్దరు దేశాధినేతలు చర్చించుకునే సమయంలో వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఉండదన్న మోదీ సమాధానాన్ని రాహుల్ గాంధీ(Rahul Gandhi) తప్పుబట్టారు. అదానీపై కేసు ఎవరి వ్యక్తిగత...
తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. గత పాలకులు తెలంగాణను దోచుకోవడమే పనిగా పాలన కొనసాగించారని...
దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వే స్టేషన్లో భారీ తొక్కిసలాట(Delhi Stampede) సంభవించింది. కుంభమేళకు వెళ్లే భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఈ ఘటన జరిగింది. దీనిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)...
వెనక్కి తిరిగి చూడకుండా నిరంతరం కష్టపడాలి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు సలహా ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar). ఓపిక.. నిబద్ధత.. క్రమశిక్షణ గల కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో పదవులు...
ప్రధాని మోదీ కులాన్ని ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కొందరు ఎదురుదాడి కూడా...
ప్రధాని మోదీ ఒరిజినల్ బీసీ కాదన్న తన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమర్థించుకున్నారు. ఈ విషయంలో తాను ఎటువంటి తప్పులు మాట్లాడలేదన్నారు. శనివారం రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో పర్యటించారు. ఈ క్రమంలో...
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంత రావు(Hanumantha Rao) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశం...
తెలంగాణలోని బీసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ప్రజాభవన్లో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత...
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అందిస్తామన్న మాటపై కాంగ్రెస్ నిలబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే ప్రక్రియను ఇప్పటికే...