నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ల పోస్టుల రిక్రూట్మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. రైల్వేలోని అనేక వర్క్షాప్లు/యూనిట్లలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 2,422 కాగా అర్హత...
తెలంగాణ: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రామచంద్రపురం తండా గ్రామంలో అధికారులకు , రైతులకు తగాదా ఏర్పడింది. రైల్వే మార్గం కోసం సర్వేకు వచ్చిన ఎమ్మార్వో, ఆర్ఐలను రైతులు అడ్డుకున్నారు.
గతంలో ఎన్నో భూములు...
భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా. అయితే మీకు శుభవార్త. ఇండియన్ రైల్వేలో భాగమైన సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఖాళీగా ఉన్న గూడ్స్గార్డ్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆసక్తి...
తెలంగాణ: హైదరాబాద్లో ఈరోజు, రేపు పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దైనట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. నిర్వహణలో సమస్యలు తలెత్తడం వల్ల ఈనెల 22, 23 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు...
రైల్వే ప్రయాణికులు దాదాపు ఆరు నెలలుగా దేశంలో అన్నీ రైలు సర్వీసులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, అయితే ఈ కరోనా సమయంలో రైళ్లు నిలిపివేశారు, తాజాగా కొన్ని...
ఈ కరోనా మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తోంది, ఈ సమయంలో రవాణా విషయంలో బస్సులు రైళ్లు చాలా వరకూ నిలిచిపోయాయి, అంతరాష్ట్ర బస్సు సర్వీసులు చాలా స్టేట్స్ నడపడం లేదు,...
ఈ వైరస్ వల్ల మన దేశంలో రెండు నెలలుగా లాక్ డౌన్ అమలు అవుతోంది... ఈ సమయంలో ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది, ఈ సమయంలో రైల్వే సర్వీసులు కూడా ఆగిపోయాయి, కాని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...