కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం సందర్బంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తెలంగాణ రైతాంగానికి త్వరలోనే అతి పెద్ద శుభవార్త చెప్పబోతున్న అని ప్రకటించడంతో రాష్ట్రం మొత్తం దాని గురించే చర్చించుకుంటున్నారు....
తెలంగాణ రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు టిఆర్ఎస్ ప్రభుత్వం అందించనున్నారు. నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.
టిఆర్ఎస్ పార్టీకి...
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం రైతుబంధు. రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రెండు విడతలుగా రూ.10000 ఖాతాలో జమ చేస్తుంది. ఇక తాజాగా యాసంగి పెట్టుబడి సాయానికి సంబంధించి...
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రేపటి నుంచి రైతుబంధు నిధులను పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకే జమకానున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...